రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తెస్తాం: కొడాలి నాని

by సూర్య | Fri, Jun 21, 2019, 03:21 PM

రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తెస్తామన్నారు మంత్రి కొడాలి నాని. సచివాలయంలో సమావేశమైన మంత్రి వర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాధరాజు పాల్గొనగా రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీపై తీసుకోవాల్సిన చర్చ జరిగింది. రేషన్ షాపుల ద్వారా కల్తీలేని సన్నబియ్యాని సరఫరా చేస్తామని, రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తెస్తామన్నారు. సన్నబియ్యం పంపిణీతో ప్రభుత్వంపై వెయ్యి కోట్ల అదనపు భారం పడుతుందని, అయినా సంక్షేమ ప్రభుత్వమే మా ధ్యేయమన్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM