కేసీఆర్‌ ట్రాప్‌లో జగన్ : బూర్లగడ్డ వేదవ్యాస్

by సూర్య | Fri, Jun 21, 2019, 01:50 PM

తెలంగాణలో ఆర్భాటంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టమేనని టీడీపీ నేత బూర్లగడ్డ వేదవ్యాస్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఏపీ సీఎం జగన్.. కేసీఆర్ ట్రాప్‌లో పడ్డారని వ్యాఖ్యానించారు. గతంలో కాళేశ్వరంపై జగన్ ఏం మాట్లాడారో గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో తాను పార్టీ మారవచ్చని వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. కేబినేట్ తీర్మానం లేకుండా ఏపీ భవనాలను తెలంగాణకు ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయన.. ఎన్నికల్లో ఓటమి, జనసేన ప్రభావంపై చర్చించుకున్నట్లు తెలిపారు. కాకినాడలో కాపు నేతలంతా భేటీ అయిన విషయాన్ని ఆయన ధృవీకరించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM