చట్టాలు చేయడానికే మమ్మల్ని ఎన్నుకున్నారు : రవిశంకర్‌ ప్రసాద్‌

by సూర్య | Fri, Jun 21, 2019, 01:46 PM

చట్టాలు చేయడానికే ప్రజలు తమను ఎన్నుకున్నారని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. లోక్‌సభలో నేడు త్రిపుల్‌ తలాఖ్‌ బిల్లును ప్రవేశపెట్టడానికి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పీకర్‌ అనుమతి కోరారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందిస్తూ చట్టాలను చేయడానికే తమను ఎన్నుకున్నారని చెప్పారు. ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదని, మహిళలకు న్యాయం చేయడం కోసమని ఆయన చెప్పారు.

Latest News

 
వైఎస్ఆర్‌ను తిట్టి..విజయమ్మను అవమానించినోడు తండ్రి సమానులా?.. షర్మిల ఫైర్ Wed, Apr 24, 2024, 07:50 PM
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, తగ్గనున్న ప్రయాణ సమయం Wed, Apr 24, 2024, 07:44 PM
చంద్రబాబు వ్యాఖ్యలకు హర్ట్.. టిప్పర్ నడుపుతూ వచ్చి నామినేషన్ Wed, Apr 24, 2024, 07:37 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Wed, Apr 24, 2024, 07:32 PM
మండిపోతున్న ఎండలు.. ఈ జిల్లాలవాసులకు అలర్ట్ Wed, Apr 24, 2024, 07:28 PM