ఏపీలో మొదలైన రాజకీయ ప్రకంపనలు : సోము వీర్రాజు

by సూర్య | Fri, Jun 21, 2019, 12:45 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… బీజేపీ నిబద్ధత వల్ల గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్కశాతం ఓట్లు కూడా రాలేదన్నారు. 2024 నాటికి ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

 
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM
వైసీపీ పరిపాలనంత దుర్మార్గపు పాలన Fri, Mar 29, 2024, 11:02 AM