by సూర్య | Fri, Jun 21, 2019, 12:45 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… బీజేపీ నిబద్ధత వల్ల గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్కశాతం ఓట్లు కూడా రాలేదన్నారు. 2024 నాటికి ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest News