by సూర్య | Fri, Jun 21, 2019, 11:36 AM
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లిలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హర్యానాలోని రోహ్తక్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Latest News