యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ

by సూర్య | Fri, Jun 21, 2019, 11:28 AM

రాంఛీ : నేడు 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. రాంఛీలోని ప్రభాత్‌ తారా మైదానంలో అధికారికంగా నిర్వహించిన యోగా డే వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. సుమారు 40వేల మంది యోగా అభ్యాసకులతో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM