by సూర్య | Fri, Jun 21, 2019, 11:28 AM
రాంఛీ : నేడు 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఝార్ఖండ్ రాజధాని రాంచీలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. రాంఛీలోని ప్రభాత్ తారా మైదానంలో అధికారికంగా నిర్వహించిన యోగా డే వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. సుమారు 40వేల మంది యోగా అభ్యాసకులతో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు.
Latest News