టిడిపిలో సంక్షోభం ఎదుర్కొంటాం: ఎంపి గ‌ల్లా

by సూర్య | Thu, Jun 20, 2019, 10:13 PM

 రాజకీయాల్లో గెలుపొటములు సహజమని.. ఈ ఎన్నికల్లో టీడీపీ 40 శాతం ఓట్లు పొందిన, టిడిపి ఇలాంటి సంక్షోభాల‌ను అనేకం ఎదుర్కొంద‌ని ఈ సారి కూడా  గట్టి ఎదుర్కొంటామని టిడిపి జయదేవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయ‌న ఢిల్లీలో  మీడియాతో మాట్లాడుతూ,   టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతనైన నా అనుమతి, పార్టీ అధినేతకు సమాచారం లేకుండా జరిగిన పార్ల‌మెంటు పార్టీని బిజెపిలో విలీనం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టిస్తూ, ఉప‌ రాష్ట్ర ప‌తి ని క‌లిసార‌ని, ఈ విలీనం ఎట్ట‌ప‌రిస్థితిలోనూ చెల్లదన్నారు. ఎంపీలు బీజేపీలో చేరు చేరిన వైనంపై న్యాయసలహా తీసుకుంటామన్నారు  చంద్రబాబు లేని సమయంలో త‌మ‌ను రాజ‌కీయంగా పెంచి పోషించిన పార్టీని చిధ్రం చేయాల‌ని చూడ‌టం  సరికాదని జయదేవ్ అన్నారు.  


 


 

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM