by సూర్య | Thu, Jun 20, 2019, 10:06 PM
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 302 టిటిడి కల్యాణ మండపాలు ఉన్నాయి. ఇందులో 256 కల్యాణ మండపాలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని భక్తులకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. ఆన్లైన్ సౌకర్యం కల్పించడం ద్వారా భక్తుల నుండి విశేష స్పందన వస్తోంది. దాదాపు 90 శాతం కల్యాణ మండపాలను మరింత సులభంగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు.
Latest News