నామినేష‌న్ లేట‌వుతోంద‌ని జనసేన అభ్యర్థి ధర్నా

by సూర్య | Sat, Mar 23, 2019, 01:18 AM

జనసేన అభ్యర్ధి మైలపల్లి శ్రీనివాసరావు జనసేన కార్యకర్తలతో కలిసి విజయనగరం తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తాను సమయానికి వచ్చినప్పటికీ.. తన నామినేషన్‌ ను కాదని, బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి ల నామినేషన్‌ లను ముందుగా తీసుకున్నారని శ్రీనివాసరావు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తమ నేత సమయాని కంటే ముందుగానే వచ్చినప్పటికీ నామినేషన్‌ పత్రాలు తీసుకోలేదంటూ జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఈ విషయమై జనసేన అభ్యర్థి శ్రీనివాసరావు ఆర్‌ఒ ను ప్రశ్నించారు. నామినేషన్‌ పత్రాలు తీసుకునే వరకూ కదలేది లేదని కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM