ఏప్రిల్ 8న మత్స్య జయంతి

by సూర్య | Fri, Mar 22, 2019, 10:30 PM

నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 8వ తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది  టిటిడికి అనుబంధంగా ఉన్న   శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 8వ తేదీన జ‌రుగ‌నున్న‌ మత్స్య జయంతి గోడప‌త్రిక‌ల‌ను శుక్ర‌వారం సాయంత్రం టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆవిష్క‌రించారు.  ఆవిష్క‌రించారుఈ సందర్భంగా ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు శాంతిహోమం, స్న‌పన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM