మా నాన్న హ‌త్య‌ని రాజ‌కీయంగా వాడేసుకుంటున్నారు.

by సూర్య | Fri, Mar 22, 2019, 07:19 PM

 త‌న తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెన‌కున్న వారిని వెంట‌నే ప‌ట్టుకోవాల‌ని,  కేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాల‌ని వివేకా కుమార్తె వైఎస్ సునిత   సీఈసీని కోరారు.   శుక్రవారం ఆమె సిట్ అధికారుల ప‌నితీరు ని త‌ప్పుబ‌డుతూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ  కేసు ను విచారిస్తున్న సిట్ అధికారులు ఎప్పటికప్పుడు డీజీపీ, సీఎం చంద్రబాబుల‌ కు వివరాలు ఇస్తున్నారని వీటిరి ఆస‌రాగా తీసుకునిమా అన్న జగన్ మీద కావాలనే ఆరోపణలు చేస్తు,    రాజకీయంగా మా నాన్న హత్యను వాడుకోవాలని చూస్తున్నారనా ఈమె ఆరోపించారు. . సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుంది కాబట్టి విచారణ పారదర్శకంగా జరగటం లేదన్న విష‌యాన్ని సిఈసి దృష్టికి తీసుకువచ్చాన‌ని, త‌న‌ని హోంశాఖ‌ను క‌ల‌మ‌ని వారు చెప్పార‌న్నారు. మా నాన్న హత్య..వెనుక ఉన్న హంత‌కుల విష‌యంలో విచారణ పారదర్శకంగా జరిగేలా  . కేంద్ర హోంశాఖ ను  చర్యలు తీసుకోవాలని కోరుతామని సునీత తెలిపారు.

Latest News

 
అమరావతి రాజధాని నమూనా గ్యాలరీ ధ్వంసం.. రైతుల ఆగ్రహం Thu, Apr 18, 2024, 07:56 PM
మనసు మార్చుకున్న కేఏ పాల్.. ఆ నియోజకవర్గంలో కూడా పోటీ Thu, Apr 18, 2024, 07:52 PM
రాజోలులో జనసేన పార్టీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీలోకి వెళుతున్న కీలక నేత Thu, Apr 18, 2024, 07:49 PM
వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. చంద్రబాబు, పవన్, షర్మిల, సునీతలకు కోర్టు కీలక ఆదేశాలు Thu, Apr 18, 2024, 07:36 PM
ఓ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అట్ట పెట్టెల్లో గుట్టు, పెద్ద ట్విస్టే ఇది! Thu, Apr 18, 2024, 07:33 PM