by సూర్య | Fri, Mar 22, 2019, 03:05 PM
నరసాపురం : ప్రజాశాంతి పార్టీ తరుపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కేఏ పాల్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతో ఊరేగింపుగా వచ్చిన కేఏ పాల్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
Latest News