ఎంపీ అభ్యర్థిగా ప‌్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నామినేషన్ దాఖలు

by సూర్య | Fri, Mar 22, 2019, 03:05 PM

నరసాపురం : ప్రజాశాంతి పార్టీ తరుపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కేఏ పాల్ శుక్ర‌వారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి పార్టీ కార్య‌క‌ర్త‌లతో ఊరేగింపుగా వ‌చ్చిన కేఏ పాల్ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM