తుది జాబితా విడుదల చేసిన దినకరన్‌

by సూర్య | Fri, Mar 22, 2019, 01:00 PM

చెన్నై : అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం (ఎఎంఎంకె) అధ్యక్షుడు టిటివి దినకరన్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను శుక్రవారం విడుదల చేశారు. 14 మందితో తుది జాబితాను దినకరన్‌ విడుదల చేశారు. అధికార పార్టీలో వివక్షకు గురై, ఆ పార్టీనుంచి బైటికి వచ్చిన ముగ్గురు ఐఎఐడిఎంకె ఎమ్మెల్యేలకు దినకరన్‌ విడుదల చేసిన జాబితాలో చోటు లభించింది.

Latest News

 
చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు Thu, Apr 25, 2024, 03:55 PM
నేడు నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ Thu, Apr 25, 2024, 03:53 PM
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం ఖాయం Thu, Apr 25, 2024, 03:53 PM
రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో చంద్రబాబు కాదా? Thu, Apr 25, 2024, 03:52 PM
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలపై పిర్యాదు Thu, Apr 25, 2024, 03:51 PM