by సూర్య | Fri, Mar 22, 2019, 12:22 PM
ఏపీ రాజకీయాల పై జనసేన అదినేత పవన్ కల్యాణ్ సంచల వ్యాఖ్యాలు. టీఆర్ఎస్, వైసీపీ రహస్య చర్చలు ప్రజలకు తెలిసిపోయాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబుకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఆయనకు గిఫ్ట్గా మారుతుందన్నారు. పదేళ్లు భావోద్వేగాలతోనే గడిచిపోయాయని.. ఇక చాలు ఆపండని. ఏపీలో జగన్తో కలిసి పోటీచేయాలని తెలంగాణ స్నేహితులు కొంతమంది సూచించారుటీడీపీని లేకుండా చేసి ఆ తర్వాత మీరిద్దరూ తేల్చుకోండని సూచించా. అయితే జగన్పై తన అభిప్రాయాలు ఎలా మార్చుకుంటానని చెప్పా. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్
Latest News