వివేకా హత్య: మరో నేతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సిట్ అధికారులు

by సూర్య | Fri, Mar 22, 2019, 12:18 PM

వివేకా హత్య కేసు కు సంబంధించి మరో నేతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సిట్ అధికారులు. పులివెందుల కు చెందిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి అలియాస్ దొండ్ల వాడ శంకర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 30 మందికి పైనా అనుమానితులను విచారించిన సిట్. సోమవారం అసలు నిందితులను మీడియా ముందు సీట్ అధికారులు హాజరుపరిచే అవకాశం. నిన్ననే దొండ్ల వాడ శంకర్ రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్టిగా కడప పార్లమెంటు నుంచి నామినేషన్


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM