వైఎస్ హయాంలోనే జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ : వైఎస్ జగన్

by సూర్య | Fri, Mar 22, 2019, 12:10 PM

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ వచ్చాయని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ…. అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం వచ్చింది కూడా వైఎస్ హయాంలోనే అన్నారు. ఉద్యోగాల్లేక విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూపులే మిగిలాయన్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM