ఐటీ దాడులపై సీఈవోకు శివాజీ ఫిర్యాదు

by సూర్య | Fri, Mar 22, 2019, 12:05 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నటుడు శివాజీ కలిశారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు, జీఎస్టీ దాడులపై శివాజీ ఫిర్యాదు చేశారు. అధికారుల దాడులతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి మనీ తీసుకెళ్తుండగా.. తగిన ఆధారాలు చూపించినా నగదు సీజ్ చేయడంపై ద్వివేది దృష్టికి తీసుకెళ్లారు. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఈవోకి శివాజీ విజ్ఞప్తి చేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM