విశాఖ నుంచి పురంధేశ్వరి

by సూర్య | Thu, Mar 21, 2019, 07:43 PM

ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
అభ్యర్థులు వీరే:
విశాఖపట్నం- పురందేశ్వరి, నరసరావుపేట- కన్నా లక్ష్మీనారాయణ ,విజయనగరం- సన్యాసి రాజు,గుంటూరు- జయప్రకాశ్ , నరసాపురం - మాణిక్యాలరావు, అనంతపురం- చిరంజీవి రెడ్డి, ఏలూరు- చిన్నం రామకోటయ్య, హిందూపురం- పార్థసారథి,
కర్నూలు- పీవీ పార్థసారథి, నెల్లూరు- సురేశ్ రెడ్డి, తిరుపతి- శ్రీహరిరావు, నంద్యాల- ఆదినారాయణ, అరకు- కెవీవీ సత్యనారాయణ రెడ్డి, రాజమండ్రి- సజ్జా గోపినాథ్, విజయవాడ- కిలారి దిలీప్ కుమార్, శ్రీకాకుళం- పేర్ల సాంబమూర్తి, కాకినాడ- దొరబాబు, అమలాపురం- వేమా అయ్యాజి, తిరుపతి- బొమ్మి నరసింహరావు, అనకాపల్లి - గంటి వెంకట సత్యనారాయణ, రాజంపేట- పి.మహేశ్వరరెడ్డి, కడప- సింగారెడ్డి రామచంద్రారెడ్డి

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM