by సూర్య | Thu, Mar 21, 2019, 07:43 PM
ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
అభ్యర్థులు వీరే:
విశాఖపట్నం- పురందేశ్వరి, నరసరావుపేట- కన్నా లక్ష్మీనారాయణ ,విజయనగరం- సన్యాసి రాజు,గుంటూరు- జయప్రకాశ్ , నరసాపురం - మాణిక్యాలరావు, అనంతపురం- చిరంజీవి రెడ్డి, ఏలూరు- చిన్నం రామకోటయ్య, హిందూపురం- పార్థసారథి,
కర్నూలు- పీవీ పార్థసారథి, నెల్లూరు- సురేశ్ రెడ్డి, తిరుపతి- శ్రీహరిరావు, నంద్యాల- ఆదినారాయణ, అరకు- కెవీవీ సత్యనారాయణ రెడ్డి, రాజమండ్రి- సజ్జా గోపినాథ్, విజయవాడ- కిలారి దిలీప్ కుమార్, శ్రీకాకుళం- పేర్ల సాంబమూర్తి, కాకినాడ- దొరబాబు, అమలాపురం- వేమా అయ్యాజి, తిరుపతి- బొమ్మి నరసింహరావు, అనకాపల్లి - గంటి వెంకట సత్యనారాయణ, రాజంపేట- పి.మహేశ్వరరెడ్డి, కడప- సింగారెడ్డి రామచంద్రారెడ్డి