నామినేషన్‌ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి తోట త్రిమూర్తులు

by సూర్య | Thu, Mar 21, 2019, 04:26 PM

రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ  అభ్యర్థి తోట త్రిమూర్తులు ఈ రోజు  నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ.. తాను చేసిన అభివృద్ధి తనకు కనిపిస్తుందన్నారు. తాను ఈ నియోజకవర్గంలో రూ.200 కోట్ల పైగా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశానన్నారు. స్థానికుడుగా తనకు ఓటు వేయాలని త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఎక్కడి నుండో వలస వచ్చిన అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు.

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM