లోక్‌సభకు పోటీ చేయను : బీజేపీ ఎంపీ

by సూర్య | Thu, Mar 21, 2019, 01:51 PM

లక్నో : 17వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని సీనియర్ బీజేపీ నాయకుడు, దేవరియో ఎంపీ కల్‌రాజ్ మిశ్రా ప్రకటించారు. ఈ సందర్భంగా కల్‌రాజ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు పూర్తి స్థాయి సమయం కేటాయిస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ప్రియాంక గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూరదని, మరోసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తారని కల్‌రాజ్ మిశ్రా స్పష్టం చేశారు.

Latest News

 
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM
కానూరులో ఏసు క్రీస్తు శ్రమల సజీవ స్లీవమార్గం Fri, Mar 29, 2024, 08:31 PM
ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు : సీఐ Fri, Mar 29, 2024, 08:30 PM