by సూర్య | Thu, Mar 21, 2019, 12:43 PM
కాకినాడ: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మెకార్లన్ స్కూల్లో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేశారు. 46 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు.
Latest News