సోపోర్‌లో భ‌ద్ర‌తా ద‌ళాల‌పై గ్రేనేడ్ దాడి

by సూర్య | Thu, Mar 21, 2019, 12:30 PM

జ‌మ్మూక‌శ్మీర్‌లోని సోపోర్‌లో ఇవాళ ఉగ్ర‌వాదులు భ‌ద్ర‌తా ద‌ళాల‌పై గ్రేనేడ్ దాడి చేశారు. దీంతో అక్క‌డ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఎదురుకాల్పులు మొద‌ల‌య్యాయి. సోపోర్‌లోని మెయిన్ చౌక్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ ప్రాంతాన్ని సెక్యూర్టీ ఫోర్సెస్ చుట్టుముట్టాయి. గ్రేనేడ్ దాడిలో ఇద్ద‌రు పోలీసుల‌కు గాయాల‌య్యాయి. ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా ద‌ళాలు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. మంద‌స్తుగా అక్క‌డ ఇంటర్నెట్ స‌ర్వీసుల‌ను నిలిపేశారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM