by సూర్య | Thu, Mar 21, 2019, 12:12 PM
కోల్కతా : పంజాబ్ నేషనల్ బ్యాంకును 13 వేల కోట్ల రూపాయిలకు పైగా మోసగించి పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అరెస్టు చేయడంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గొప్పేమీ లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నీరవ్ మోడీ అరెస్టుకు సంబంధించి కీర్తి మొత్తం లండన్లోని టెలిగ్రాఫ్ జర్నలిస్టుకు చెందుతుందని ఆమె అన్నారు.
Latest News