by సూర్య | Thu, Mar 21, 2019, 11:10 AM
అమరావతి: ఐదేళ్ల లోటు బడ్జెట్లో సంక్షేమ కార్యక్రమాలు చేశామని మంగళగిరి అసెంబ్లి అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదన్నారు. మరో ఐదేళ్లు అవకాశం కల్పిస్తే ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
Latest News