రోడ్డుప్రమాదంలో 20మందికి గాయాలు

by సూర్య | Thu, Mar 21, 2019, 10:36 AM

రోడ్డుప్రమాదంలో 20మందికి గాయాలైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆలూరు పరిధిలోని హాలహర్వి మండలం చింతకుంట దగ్గర కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈప్రమాదంలో బొలెరోలో వెళ్తున్న20మంది కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM