తెలుగువారికి హోలీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

by సూర్య | Thu, Mar 21, 2019, 09:40 AM

అమరావతి:  తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు, దేవ విదేశాల్లోని తెలుగువారికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండే ఆనంద ఆంధ్రప్రదేశ్‌ తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు వేడుకల్లో ప్రకృతిసిద్ధ మూలికలతో చేసిన రంగులు ఉపయోగించాలని సూచించారు. నదులు, సముద్రాలు, చెరువులు, సరస్సుల్లో ఈత కొడుతూ ప్రమాదాలకు గురికావద్దని సూచించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM