కర్నూల్ జిల్లాలో విషాదం

by సూర్య | Wed, Mar 20, 2019, 12:03 PM

కర్నూల్ జిల్లాలో విషాదం.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.నందికొట్కూరులోని బ్రహ్మంగారిమఠంలో ఈ ఘోరం జరిగింది.మృతులు రామాంజనేయులు (28) వసంత (26) రామలక్ష్మి (7) రమేష్ (5) గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 


 

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు Thu, Apr 25, 2024, 07:06 PM
రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరో చుద్దాం రండి Thu, Apr 25, 2024, 07:04 PM
నో యువర్‌ క్యాండిడేట్‌ ద్వారా అన్ని వివరాలు అందుబాటులోకి Thu, Apr 25, 2024, 06:57 PM
రేపు నామినేషన్ల పరిశీలన Thu, Apr 25, 2024, 06:56 PM
‘సి-విజిల్‌’తో అక్రమాలకు చెక్‌ Thu, Apr 25, 2024, 06:56 PM