ఉగాది ఏర్పాట్ల‌పై టిటిడి తిరుప‌తి జెఈవో స‌మీక్ష‌

by సూర్య | Tue, Mar 19, 2019, 09:29 PM

శ్రీ వికారినామ సంవ‌త్స‌రం ఉగాదిని ఏప్రిల్ 6వ తేదీ ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని జెఈవో నివాసంలో మంగ‌ళ‌వారం సాయంత్రం అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 
ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ  ఉద‌యం నాద‌స్వ‌రం, వేద‌స్వ‌స్తి, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హించాల‌న్నారు. అనంత‌రం భ‌క్త‌లకు ఉగాది విశిష్ఠ‌తను తెలియ‌చేయాల‌న్నారు. ప్ర‌ముఖ పండితుల‌తో అష్ఠావ‌ధానం నిర్వ‌హించాన్నారు. అనంత‌రం అహుతుల‌ను ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఉద్యోగుల‌కు, వారి పిల్ల‌ల‌కు క్విజ్‌, వ్యాస‌ర‌చ‌న , త‌దిత‌ర పోటీలు నిర్వ‌హించాల‌న్నారు.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM