by సూర్య | Tue, Mar 19, 2019, 04:43 PM
ఏలూరు బైపాస్ జాతీయ రహదారి వాసికన్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం. ఐచర్ లారీ, టిప్పర్ లారీ ఢీకొనగా వెనుకగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఐచర్ ను ఢికొని అదుపు తప్పి రోడ్డు మార్జిన్ దిగి పుంతలోకి దూసుకెళ్ళిన బస్సు. ఇరు లారీ డ్రైవర్లు పరారీ. కాకినాడ పరిసర ప్రాంతంనుండి ప్రయాణికులతో పెద్దతిరుపతి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. బస్సులో 40మంది ప్రయాణికులు,ఉండగా ముగ్గురికి గాయాలు,ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
Latest News