తృటిలో తప్పిన పెనుప్రమాదం

by సూర్య | Tue, Mar 19, 2019, 04:43 PM

ఏలూరు బైపాస్ జాతీయ రహదారి వాసికన్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం. ఐచర్ లారీ, టిప్పర్ లారీ ఢీకొనగా వెనుకగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఐచర్ ను ఢికొని అదుపు తప్పి రోడ్డు మార్జిన్ దిగి  పుంతలోకి దూసుకెళ్ళిన  బస్సు. ఇరు లారీ డ్రైవర్లు పరారీ. కాకినాడ పరిసర ప్రాంతంనుండి ప్రయాణికులతో  పెద్దతిరుపతి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. బస్సులో 40మంది ప్రయాణికులు,ఉండగా ముగ్గురికి గాయాలు,ఏలూరు ప్రభుత్వ ఆసుప‌త్రికి తరలింపు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM