ఎపి ప్రజలు తనకెందుకు ఓటు వేయాలో చంద్రబాబు చెప్పాలి : ప్రశాంత్‌ కిషోర్‌

by సూర్య | Tue, Mar 19, 2019, 01:00 PM

ఓటమి కళ్ల ముందు కదలాడుతుంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబులాంటి నాయకులు కూడా అడ్డగోలుగా మాట్లాడుతారని వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. అలా మాట్లాడటంలో తప్పులేదని ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ చేశారు. అయితే బీహార్‌పై హానికర, పక్షపాత వ్యాఖ్యలు చేయడానికి ముందు ఎపి ప్రజలు తనకెందుకు ఓటు వేయాలో చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM