కొయ్యలగూడెం చేరుకున్న జగన్

by సూర్య | Tue, Mar 19, 2019, 12:44 PM

ఏలూరు:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొయ్యలగూడెంలో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొననున్నారు. హెలీప్యాడ్ నుంచి జగన్ కార్లు, భారీ మోటార్ సైకిళ్లు, ఆటో ర్యాలీతో జగన్ సభా ప్రాంగణానికి వెళ్లారు. జగన్ సభ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు చేరుకుంటున్నారు. సభా ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM