by సూర్య | Tue, Mar 19, 2019, 12:34 PM
హైదరాబాద్: జమ్మూకశ్మీర్కు చెందిన ఇర్ఫాన్ రంజాన్ షేక్కు శౌర్య చక్ర అవార్డును ప్రదానం చేశారు. ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2017లో జమ్మూకశ్మీర్లో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే ఆ దాడిని నిర్వీర్యం చేయడంలో ఇర్ఫాన్ రంజాన్ సహకరించాడు.
Latest News