రాహుల్‌కు షీలా దీక్షిత్‌ లేఖ

by సూర్య | Tue, Mar 19, 2019, 10:32 AM

న్యూఢిల్లి : ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)తో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి దీర్ఘకాలంలో నష్టం కలుగుతుందని ఢిల్లి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ఢిల్లి శాఖ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ అన్నారు. ఈమేరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆప్‌తో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్‌ వైఖరిని స్పష్టం చేయాలని, తద్వారా కార్యకర్తల్లో అయోమయానికి తావుండదని రాహుల్‌కు రాసిన లేఖలో షీలాదీక్షిత్‌ పేర్కొన్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM