by సూర్య | Tue, Mar 19, 2019, 10:23 AM
అమరావతి: అసెంబ్లి మాజీ డిప్యూటీ స్పీకర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈ నెల 22న నామినేషన్ వేయనున్నారు. జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లి స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెనాలి అసెంబ్లి స్థానానికి పార్టీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పేరును తొలి జాబితాలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Latest News