22న నాదెండ్ల మనోహర్‌ నామినేషన్‌

by సూర్య | Tue, Mar 19, 2019, 10:23 AM

అమరావతి:  అసెంబ్లి మాజీ డిప్యూటీ స్పీకర్‌, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ఈ నెల 22న నామినేషన్‌ వేయనున్నారు. జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లి స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెనాలి అసెంబ్లి స్థానానికి పార్టీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్‌ పేరును తొలి జాబితాలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM