మరో ఎన్నికల హామీ అమలు!

by సూర్య | Thu, Oct 31, 2024, 04:34 PM

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు లో భాగంగా వేద పండితులకు నెలకు రూ 3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హత కలిగిన వారిని గుర్తించేలా అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. నిరుద్యోగ భృతి అందించే బాధ్యతను రాష్ట్రంలోని ఏడు మేజర్‌ ఆలయాలకు అప్పగించారు.

Latest News

 
ఏపీలో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌,,,, గుజరాత్ వెళ్లొచ్చిన బృందం Wed, Apr 23, 2025, 07:46 PM
మెకానిక్ క్రియేటివిటీకి రైతులు ఫిదా..బైక్‌‌ను మినీ ట్రాక్టర్‌గా మార్చేశాడు Wed, Apr 23, 2025, 07:41 PM
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్ Wed, Apr 23, 2025, 07:35 PM
రైల్వేస్టేషన్‌లో బ్యాగ్.. అనుమానంతో ఆగిన పోలీస్ లియో డాగ్ Wed, Apr 23, 2025, 07:31 PM
శరీరంపై 53 కత్తిపోట్లు.. ఇంత ఘోరమా,,,వీరయ్య చౌదరి దారుణ హత్యపై చంద్రబాబు ఎమోషనల్ Wed, Apr 23, 2025, 07:25 PM