సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ లు

by సూర్య | Mon, Mar 20, 2023, 02:06 PM

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుదారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. ఇవాళ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎం జగన్ ని  నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ. రామచంద్రారెడ్డి,  ఎ. మధుసూదన్‌, పి. చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు క‌లిశారు. వారిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM