అదాలత్ లో 6 కేసులు పరిష్కారం

by సూర్య | Sun, Mar 19, 2023, 11:36 AM

పిడుగురాళ్ల పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలతో 6 కేసులు పరిష్కరించినట్లు పోలీసులు తెలిపారు. మనోవర్తి కేసు ఒకటి, 498-ఎ ఐపీసీ కేసులు ఐదు లోక్ అదాలత్ చైర్మన్, న్యాయమూర్తి మురళీ గంగాధరరావు పరిష్కరించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, న్యాయవాదులు చెన్నయ్య, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM
మామా అల్లుళ్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ Thu, Apr 18, 2024, 08:58 PM
చంద్రబాబు, నారా లోకేష్‌లపై ఎన్ని కేసులున్నాయో తెలుసా..? Thu, Apr 18, 2024, 08:57 PM