![]() |
![]() |
by సూర్య | Sun, Mar 19, 2023, 11:36 AM
పిడుగురాళ్ల పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలతో 6 కేసులు పరిష్కరించినట్లు పోలీసులు తెలిపారు. మనోవర్తి కేసు ఒకటి, 498-ఎ ఐపీసీ కేసులు ఐదు లోక్ అదాలత్ చైర్మన్, న్యాయమూర్తి మురళీ గంగాధరరావు పరిష్కరించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, న్యాయవాదులు చెన్నయ్య, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News