by సూర్య | Fri, Jan 27, 2023, 09:52 PM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 111 పోస్టులకు జనవరి 8న జరిగిన రాత పరీక్షకు 87,718 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్లో 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్కు ఎంపికయ్యారు. ఏపీపీఎస్సీ 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపికను ప్రకటించింది. ఫలితాలను psc.ap.gov.in వెబ్సైట్లో తనిఖీ చేయవచ్చు.
Latest News