ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

by సూర్య | Fri, Jan 27, 2023, 09:52 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 111 పోస్టులకు జనవరి 8న జరిగిన రాత పరీక్షకు 87,718 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఏపీపీఎస్సీ 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపికను ప్రకటించింది. ఫలితాలను psc.ap.gov.in వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.


 


 


 

Latest News

 
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ Fri, Apr 19, 2024, 11:39 AM
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 58వేలు విరాళం Fri, Apr 19, 2024, 11:39 AM
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM