ఏపీలో వారికి అలర్ట్

by సూర్య | Fri, Jan 27, 2023, 04:38 PM

ఏపీలో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల నగదు బదిలీకి ప్రభుత్వం షెడ్యూల్‌ ఖరారు చేసింది. గతేడాది అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల్లో జరిగిన పెళ్లిళ్లకు ఈ నెల 31 వరకు నవశకం లబ్ధిదారుల మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి ఫిబ్రవరిలో నగదు బదిలీ చేస్తారు. ఈ పథకానికి కొత్తగా పెళ్లైన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాలి.

Latest News

 
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM
తెనాలిలో కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి Thu, Mar 28, 2024, 01:51 PM