తపస్సుతో పొందిన శక్తి మాది: స్వ‌రూపా

by సూర్య | Fri, Jan 27, 2023, 03:49 PM

మా పీఠం పూర్వీకులు ఇచ్చిన ఆస్తి కాదు. మా ఉపాసన విధానం పుస్తకాల్లోదో, ఎవరో చెబితే వచ్చినది కాదు. తపస్సుతో పొందిన శక్తి మాదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద వ్యాఖ్యానించారు. శుక్ర‌వారం చిన‌ముషిడివాడ‌లోని పీఠంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని పీవీ అనేక మహిమలను గమనించారని, ఎంద‌రో ప్ర‌ముఖులు పీఠాన్ని సంద‌ర్శించి భ‌క్తిభావం నింపుకుని వెళ్లార‌న్నారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM