by సూర్య | Fri, Jan 27, 2023, 03:20 PM
హీరో నందమూరి తారకరత్న స్పృహతప్పి పడిపోయాడు. నారా లోకేష్ పాదయాత్రలో ఈ ఘటన జరిగింది. అతనికి గుండెనొప్పి వచ్చినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. ప్రస్తుతం అతనికి కుప్పం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు లేదా హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉంది. లోకేష్ పాదయాత్రలో అపశృతి నెలకొనడంతో అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.
Latest News