జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

by సూర్య | Fri, Jan 27, 2023, 02:27 PM

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రొద్దుటూరు స్థానిక శివాలయం సర్కిల్ లో వంద అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, జెండా వందనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, ఎంపిపి సానబోయిన శేఖర్ యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ జెష్ఠది శారద, టీటీడీ పాలకమండలి సభ్యుడు మారుతీ ప్రసాద్, వైసీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, నాయకుడు కాకర్ల నాగశెషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు Thu, Apr 25, 2024, 07:06 PM
రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరో చుద్దాం రండి Thu, Apr 25, 2024, 07:04 PM
నో యువర్‌ క్యాండిడేట్‌ ద్వారా అన్ని వివరాలు అందుబాటులోకి Thu, Apr 25, 2024, 06:57 PM
రేపు నామినేషన్ల పరిశీలన Thu, Apr 25, 2024, 06:56 PM
‘సి-విజిల్‌’తో అక్రమాలకు చెక్‌ Thu, Apr 25, 2024, 06:56 PM