భారీగా కుప్పం చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు

by సూర్య | Fri, Jan 27, 2023, 02:12 PM

 కుప్పంలో యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బోడె మనోజ్‌ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పెనమలూరు నుంచి తరలివెళ్లారు. బోడె దళం యాత్రను పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండా ఊపి ప్రారంభించారు. కొల్లిపర ప్రమోద్‌, తాతినేని సుధీర్‌, లింగమనేని గోకుల్‌, బోడె సురేంద్ర, మండవ భార్గవ్‌, గూడూరు బాలయ్య, తాడికొండ అజయ్‌, జమ్ముల గోపి కిరణ్‌, కంఠంనేని పార్థు ఉన్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM