సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదల

by సూర్య | Fri, Jan 27, 2023, 01:59 PM

 రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలను విడుదల చేశామని జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 107 ప్రకారం సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేశామని చెప్పారు. వరపుల వెంకట రమణ (ఏలేశ్వరం),బి.అన్నవరం(కాకినాడ), దుళ్ళ విజయ్‌ (రాజమహేంద్రవరం, తాడితోట), నంద శ్రీను(నామవరం)లను విడుదల చేసినట్టు తెలిపారు.

Latest News

 
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM
ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం Tue, Apr 23, 2024, 09:00 PM
ఏపీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. చంద్రబాబుపై చర్యలకు ఈసీకి సిఫార్సు Tue, Apr 23, 2024, 08:55 PM