నేడు ప్రారంభం కానున్న అరసవల్లి ఆదిత్యుడి రథసప్తమి వేడుకలు

by సూర్య | Fri, Jan 27, 2023, 01:53 PM

శ్రీకాకుళం జిల్లా,  అరసవల్లి ఆదిత్యుడి రథసప్తమి వేడుకలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సూర్యభగవానుడికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులకు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అధికారులు శుక్రవారం రాత్రి 8 గంటల నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు.

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM