by సూర్య | Fri, Jan 27, 2023, 01:50 PM
నారా లోకేశ్కు వాసవి కన్యకాపర మేశ్వరి అమ్మవారే రక్షణ అని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని గుంటూరులోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. లోకేశ్ పాద యాత్రలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా రక్షణగా అమ్మవారు నిలుస్తారని అన్నారు. అలాగే కర్నూలు నగరంలోని 48వ వార్డు టీడీపీ ఇన్చార్జి మన్సూర్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని ముస్లింలు ప్రత్యేక పూజలు చేశారు.
Latest News