లోకేశ్‌ పాదయాత్ర విజయవంతం కావాలని ముస్లింలు ప్రత్యేక పూజలు

by సూర్య | Fri, Jan 27, 2023, 01:50 PM

 నారా లోకేశ్‌కు వాసవి కన్యకాపర మేశ్వరి అమ్మవారే రక్షణ అని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని గుంటూరులోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. లోకేశ్‌ పాద యాత్రలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా రక్షణగా అమ్మవారు నిలుస్తారని అన్నారు. అలాగే కర్నూలు నగరంలోని 48వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి మన్సూర్‌ ఆలీఖాన్‌ ఆధ్వర్యంలో లోకేశ్‌ పాదయాత్ర విజయవంతం కావాలని ముస్లింలు ప్రత్యేక పూజలు చేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM