తిరుమల అప్ డేట్స్

by సూర్య | Fri, Jan 27, 2023, 01:49 PM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు స్వామివారి దర్శనం కోసం భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి మరీ వెలుపలికి వచ్చాయి. శ్రీవారి టోకెన్ లేని భక్తుల దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 58,379 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 28,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Latest News

 
ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:20 PM
వైసీపీ ముఖ్య నాయకులతో జంకె సమావేశం Fri, Mar 29, 2024, 01:18 PM
వైసీపీ పార్టీలో చేరిన సుమారు 30 టీడీపీ కుటుంబాలు Fri, Mar 29, 2024, 01:16 PM
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM