ట్రేడ్ లైసెన్సులు ఉన్నవారే వ్యాపారాలు చేయాలి: కమిషనర్

by సూర్య | Fri, Jan 27, 2023, 01:45 PM

గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో దుకాణాలు పెట్టుకున్న వారు తప్పని సరిగా మున్సిపాలిటీ అనుమతి ట్రేడ్ లైసెన్సులు పొందినవారే వ్యాపారాలు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. శుక్ర వారం గుంతకల్లు పట్టణం పాత గుంతకల్లులోని జగత్గురు మఠం ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను కమిషనర్ బండి శేషన్న క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా ఆప్రాంతంలోని వ్యాపార దుకాణాలను పరిశీలించి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయా లేదా ఆరా తీశారు. సింగిల్ యూష్ ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు అమ్మడం వాడకం చేయరాదని ఆదేశించారు. ఆయన తోపాటు శానిటరీ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్ రెడ్డి, సచివాలయ శానిటరీ కార్యదర్శి ఉన్నారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM