సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ప్రజాప్రతినిధులు

by సూర్య | Fri, Jan 27, 2023, 01:25 PM

ఈనెల 30వ తేదీన పల్నాడు జిల్లా వినుకొండ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా, శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు , వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు , ఎమ్మెల్సీ తలసిల రఘురాం , పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ , పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి మరియు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM