మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు

by సూర్య | Fri, Jan 27, 2023, 12:35 PM

గుంటూరు శివారు విజయవాడ రోడ్ ఆటో నగర్ వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ మహనీయుల విగ్రహాలను గురువారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మునిసిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖా మంత్రి అదిమూలపు సురేష్ , ఎమ్మెల్సీ లు లేళ్ల అప్పిరెడ్డి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు , శాసన సభ్యులు మొహ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్, కిలారి రోశయ్య , మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు

Latest News

 
కోడూరులో ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి ప్రచారం Fri, Apr 19, 2024, 02:36 PM
మదనపల్లె ఆర్టీసీకి వనడిపో Fri, Apr 19, 2024, 02:35 PM
శిల్పా చక్రపాణిరెడ్డిపై మండిపడ్డ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి Fri, Apr 19, 2024, 02:35 PM
ఎన్నికల సంఘం విడుదల చేసిన నియమాలు పాటించాలి Fri, Apr 19, 2024, 02:34 PM
ఈ నెల 23న నామినేషన్‌ వేయనున్న కూన రవికుమార్‌ Fri, Apr 19, 2024, 02:33 PM